ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు సినిమా అభిమానులు విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పూరీ...
కాస్త కరోనా తీవ్రత తగ్గింది. దీంతో అన్నీ రంగాలు మళ్లీ పనులు మొదలు అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కూడా దాదాపు రెండు నెలలుగా షూటింగులు నిలిపివేశారు, అయితే మళ్లీ సినిమాలు పట్టాలెక్కుతున్నాయి....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...