టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా ప్రధాన కోచ్గా తప్పుకోనున్న రవిశాస్త్రి .. ఐపీఎల్ కొత్త జట్టు అహ్మదాబాద్కు కోచ్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జట్టు యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ ఇదివరకే శాస్త్రిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...