ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని పౌరాణిక నేపథ్యంలో రూపొందిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్...
కరోనా వైరస్ వల్ల వెండితెరతోపాటు బుల్లితెరకూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.... అయితే బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ షో ప్రోగ్రాం... ప్రతీ ఏట ఈ ప్రోగ్రామ్ ను...
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్ష నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన నాటినుంచి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...