రాష్ట్రంలోని 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను పర్మినెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను ADJ కోర్టులుగా, మరో 16ను SCJ కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...