కాపు ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుతూ తాజాగా 13 జిల్లాలకు చెందిన కాపు నేతలు ముద్రగడ పద్మనాభంను కలిశారు... ఈసందర్భంగా వారు తిరిగి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాలని కోరారు...
అయితే దీనిపై ఆయన క్లారిటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...