అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని శుక్రవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. కానీ ఆ మంటలు ఎక్కడి నుండి వచ్చాయన్న సమాచారం...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకొచ్చి ప్రజలను కొంత ఆదుకుంటుంది. కరోనా సంక్షోభం వల్ల చాలామంది ఇలాంటి పాలసీలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మరో కొత్త పాలసీతో మనముందుకొస్తుంది...
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందింది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ దేవాలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర ధరలను పెంచుతూ ఆలయ ఈవో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...