అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది... మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు... ఈ అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుండటంవల్ల జోక్యం చేసుకోబోమని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...