ఏపీలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. దీంతో వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో...
ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు. నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది....
ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రులతో కలిసి...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....