భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎండల తీవ్రత వల్ల చాలామంది అలసటకు గురవుతున్నారు. మార్చి లోనే ఇలా ఉంటే..ఎప్రిల్, మే నెలల్లో...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...