భారత వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి తీసుకొనిరావడం కోసం ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...