ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి....
ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మెరిసన ఆటగాడు మయాంక్ యాదవ్(Mayank Yadav). అతడి పర్ఫార్మెన్స్ చూసి మయాంక్ను టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు కూడా అమాంతం...