ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానని చెప్పిన...
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది... ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....