పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబులు జనసేన పార్టీ తరపున ఏపీ రాజకీయాలు చేస్తున్నారు... కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు... ఓటమి తర్వాత జనసేన పార్టీ బీజేపీతో చేతులు కలిపింది... దీంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...