Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా...
ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా...
ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే...
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. కైలాష్ ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయంతో ఆప్లో తీవ్ర...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal).. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేలుస్తూ...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నేటి నుంచి జూన్ 1...
లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆమెను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కవితను కస్టడీకి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...