ఇటీవలే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దుర్గా ప్రసాద్ రావు అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి... ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...