అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఇంట తనిఖీలు చేస్తున్నారు. 15 మంది అధికారులతో కూడిన బృందం తెల్లవారుజాము 5 గంటల నుంచే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...