కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించింది... దీంతో మందు బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు... మందుదొరకక చాలామంది విలవిలలాడుతున్నారు.. మరికొందరు ఎప్పుడు షాపులు ఓపెన్ చేస్తారా...
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది... సొంత మరదలిపైనే బావ యాసిడ్ తో దాడి చేశాడు... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.... దక్షిణ కన్నడ కదబా పట్టణంలో కుటుంబ లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంతో...
మహిళలపై దాడులు అక్రుత్యాలు ఆగడం లేదు.. దారుణాతి దారుణంగా హింసిస్తున్నారు.. చిన్నపిల్లలపై కూడా వీరిపైశాచికం ప్రదర్శిస్తున్నారు.. దిశ ఘటన జరిగిన తర్వాత చట్టాల్లో మార్పులు రావాలి అని చాలా మంది కోరుతున్నారు. అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...