ప్రేమని కలిపేవారి కంటే విడదీసేవారు ఎక్కువ మంది ఉన్నారు... కులం మతం ఇలా అనేక అడ్డుగోడలు ఉంటాయి, రెండు కుటుంబాలు ఒప్పుకున్నా సమాజంలో కొందరు మాత్రం దీనిని జీర్టించుకోలేరు,...
దేశ మొత్తం కరోనా వైరస్ భయందోళకు గురి అవుతుంటే ఇద్దరు వ్యక్తులు రాత్రి 8 గంటల సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు... అయితే ఈ యువతి వారికి తగిన గుణపాఠం చెప్పింది...
రాత్రి 8...
కొందరు మహిళలు వివాహేతర సంబంధాలను పెట్టుకుని పచ్చని కాపురంలో నిప్పులు రాజేసుకుంటున్నారు.. తాజాగా ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు రెడ్ హ్యాండెట్ గా దొరికిపోయింది... ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది......
ఆ లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు... పేదవాడిని కూడా కుబేరుడ్ని చేస్తుంది.. కాలం కలిసిరావాలి అంటారు, అందుకే తాజాగా ఓ వ్యక్తి కేరళ నుంచి పొట్టకూటి కోసం...
భార్య మొబైల్ ఇవ్వలేదనే ఉద్దేశంతో భర్త కత్తితో పొడిచి చంపేశాడు భర్త... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... 51 ఏళ్ల వ్యక్తి రాత్రి సమయంలో ఫుల్ గా తాగి వచ్చి ఇంటి తలపులు...
ఇప్పుడు పిల్లలు ఏది కోరితే అది వెంటనే తల్లిదండ్రులు చేయాల్సిందే.. లేకపోతే ఏకంగా చనిపోయే ఆలోచనలు చేస్తున్నారు, చాలా వరకూ ఇలాంటి ఆలోచనలు చేసి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, అసలే కరోనా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...