ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడికక్కడ పార్టీ ఎదురీత ధోరణిలోనే పయణిస్తోందని చర్చించుకుటున్నారు విశ్లేషకులు...
దీంతో పార్టీని బతికించుకోవడం కోసం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...