ఆఫ్గనిస్థాన్ లో ఇప్పుడు తాలిబన్లు రెచ్చిపోతున్నారు . 20 ఏళ్లు అమెరికా పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇప్పుడు అమెరికా సాధించింది ఏమీ లేదు అనే అంటున్నారు అందరూ....
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...