ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నిస్సార్ అహ్మద్ అహ్మది మరణించారు. అదేవిధంగా ఈ ఘటనలో మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారని...
ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఎలాంటి కఠిన ఆంక్షలు పెట్టము అని చెబుతూనే కఠిన ఆంక్షలు మహిళలకు పెడుతున్నారు. బయటకు మహిళలు కొన్ని ప్రాంతాల్లో రాకుండా నిలువరిస్తున్నారు. ఉద్యోగాలు చేయకూడదు అని చెబుతున్నారు. కాందహార్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...