దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికామ్ దిగ్గజ సంస్థ ఎయిర్టెల్(Airtel ) సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. ఒక్కసారిగా అన్ని సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...