1920 నేపథ్యంలో సాగే కథ ఇది. నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైంది.ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు...
'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో తగ్గేదేలే అంటున్నారు చిత్రబృందం. అందుకు తగ్గట్లుగానే చిత్రదర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్.. ఈ మధ్య ముంబయి, చెన్నై, బెంగళూరులో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని..పెద్ద కొడుకుకు కరోనా బారిన...
చాలా మంది కేటుగాళ్లు సినిమా సెలబ్రిటీల పేరుతో అనేక మోసాలు చేస్తున్నారు, చివరకు మోసపోయిన వారు లబోదిబోమని స్టేషన్ కు పరుగులు పెడుతున్నారు, ఏకంగా లక్షల రూపాయలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...