ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో. ఏపీలో...
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను(TDP final List) విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనుకున్నట్లే...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...