దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి... అయితే కరోనా కేసులు ఏపీలో కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఆంక్షలు కనిపిస్తున్నాయి... అయితే దేశ వ్యాప్తంగా...
బంగారం ఎంత విలువైనదో తెలిసిందే, అయితే గతంలో కూడా బంగారం వజ్రాలకు చాలా విలువ ఉండేది, అందుకే గత కాలంలో చాలా సొత్తు బంగారం దొంగలపాలైంది అంటారు. అయితే కొందరు నేలమాలిగల్లో దాచేవారు,...
రాజస్థాన్ లో దారుణం జరిగింది.. ఒక యువకుడికి మూత్రం బాటిల్లో పోసి తాగిస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.. ఇద్దరికోసం...
నిజంగా సమాజంలో బంధాలకు బంధుత్వాలకు మానవ సంబంధాలు ఏమవుతున్నాయో తెలియడం లేదు, తండ్రే పిల్లలపై కాటేస్తే ఇక ఎంత దారుణం, వారు ఎవరికి చెప్పుకోవాలి, ఓ అమ్మాయిని సొంత తండ్రే రేప్ చేశాడు,...
కొందరు వ్యక్తులు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు... స్థానికుల సమాచారం మేరకు పక్కా సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు... ఈ దాడిలో 16 మంది మహిళలను చెర నుంచి విడిపించారు...
పూర్తి వివరాలు ఇలా ఉన్నారు......
తాజాగా విజయవాడలో కరోనా మరణం నమోదు అయింది... విజయవాడకు చెందిన వ్యక్తి మృతి చెందాడు... ఢిల్లీ మతప్రార్థనల నుంచి వచ్చిన వ్యక్తి తండ్రి కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు... ...
ఖైరతాబాద్ లో హైటెక్ వ్యాభిచారాన్ని పోలీస్ అధికారులు గుట్టురట్టు చేశారు... పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు... తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కిరణ్, పవన్...
దిశా నింధితులను పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది... తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది... గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి బ్రిడ్జి...
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...