రోజు రోజుకు దేశంలో దొంగబాబు ఎక్కువ అవుతున్నారు... ట్రస్టుల పేరుతో వేలకు వేల కోట్లు దోచేస్తున్నారు దొంగబాబాలు... డబ్బులు లాగడమే కాకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు... తాజాగా పూణేలో మరో దొంగబాబా బయటపడ్డాడు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...