కరోనా కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి.. రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి ...ఏకంగా మూడు వేల మరణాలు వస్తున్నాయి ...అయితే కొన్ని స్టేట్స్ లో దారుణమైన పరిస్దితి ఉంది.....
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...