Tag:Alert to

ప్రయాణికులకు అలెర్ట్..ఈ రూట్ల‌లో రైళ్లు రద్దు..కారణం ఏంటంటే?

ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటంటే..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు...

ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్ల రద్దు.. మరికొన్ని గమ్యాల కుదింపు..పూర్తి వివరాలు ఇవే..

సౌత్‌ ఈస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. లఖోలి-రాయపూర్‌ మధ్య రెండో లైన్‌ పనులు, నయా రాయపూర్‌ స్టేషన్‌, యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా పలు...

ప్రయాణికులకు అలెర్ట్..రైళ్ల రాకపోకల్లో పలు కీలక మార్పులు

ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..విజయవాడ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులను అధికారులు ప్రకటించారు. ఈ మార్పులకు కారణాలు ఏంటంటే..ఖమ్మం జిల్లా కొండపల్లి- రాయనపాడు రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా...

శ్రీవారి భక్తులకు అలెర్ట్..తిరుమల గిరిపై ఈ నిబంధనలు తప్పనిసరి..అవి ఏంటంటే?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా...

ప్రజలకు అలెర్ట్..మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని కాస్త ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో...

విద్యార్థులకు అలెర్ట్..నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి...

Latest news

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....

KCR కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది...

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...