ఈ వైరస్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అది సోకుతోంది, అతి జాగ్రత్తలు చాలా ముఖ్యం
అంటున్నారు వైద్యులు, మాస్క్ ధరించినా భౌతిక దూరం పాటించినా కొందరికి వైరస్ సోకుతోంది.
కానీ కొంత మంది నిర్లక్ష్యం...
ఈ ఎడారి మిడతలు ఎవరికి నిద్ర ఉండనివ్వడం లేదు... రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మరీ ముఖ్యంగా పంటలపై పడి ఇష్టం వచ్చిన రీతిన అవి తినేస్తున్నాయి. ఇప్పటికే అవి తెలంగాణ సరిహద్దుకు...
రంజాన్ మాసం ప్రారంభం అయింది... కాని ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి అని ప్రభుత్వాలు కూడా ముస్లింలకు తెలియచేశాయి, అయితే ఈ సమయంలో కొందరు కోవిడ్...
ఈ వైరస్ తో అతి దారుణంగా ప్రపంచం పరిస్దితి మారిపోయింది. ఎవరూ బయటకు రాలేని పరిస్దితికి వచ్చారు, అయితే వైరస్ గురించి ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ లాక్ డౌన్ మే 3తో...
అసలు ఉప్పు కారం పూర్తిగా లేకపోతే ఆ ఫుడ్ తినడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపించరు.. ఇక ఆ ఫుడ్ పక్కన పెడతారు.. అయితే ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది...
భారతదేశంలో కరోనా వైరస్ సాంకేతికంగా రెండో దశలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టికేంద్రీకరిస్తుంది...ఒక వైపు రెండోదశ తాలూకా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మూడోదశలో తీసుకోవాల్సి చర్యలకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...