ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున భూమా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది ..అయితే భూమా వారసులుగా వీరు ఉన్నా, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...