ఏపీ మూడురాజధానుల విషయంలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది... రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పింది...ఇప్పటివరకు రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో...
కేంద్రపాలిత ప్రాంతాలు అయిన దాద్రానగర్ హవేలీ డయ్యూనకు కలిపి డామన్ ను ఉమ్మడి పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తూ కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది... గత నెలలోనూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...