ఏపీ మూడురాజధానుల విషయంలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది... రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పింది...ఇప్పటివరకు రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో...
కేంద్రపాలిత ప్రాంతాలు అయిన దాద్రానగర్ హవేలీ డయ్యూనకు కలిపి డామన్ ను ఉమ్మడి పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తూ కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది... గత నెలలోనూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...