రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) వచ్చే నెలలో అమరావతిని(Amaravati) సందర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని NDA కూటమి ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్...
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర...
Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని,...
విజయవాడలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ముంపు ప్రాంతమైన అమరావతి కూడా నీట మునగనుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala...
అమరావతి(Amaravati) నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే...
సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు సీఐఐ(CII) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇందులో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఆయనతో...
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రుపాలెం(Errupalem) నుంచి నంబూరు(Namburu) వరకు దాదాపు 56 కిలోమీటర్ల రైల్వే లైన్ను నిర్మించడానికి...
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్కు ఎంత...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...