G 20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబయింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల అధినేతలు, వారి తరపున ప్రతినిధులు రానుండడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి...
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు రికార్డ్స్ క్రీయేట్ చేసిన...
స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” గురువారం థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను అబ్బురపరిచింది. నవీన్ ఎర్నేని,...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న...
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి....
టెక్ దిగ్గజమైన గూగుల్ను ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫార్మ్ టిక్టాక్ అధిగమించింది. ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్సైట్గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్ఫ్లేర్ వెలువరించిన నివేదికలో తెలిపింది.
వైరల్...
అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సబ్స్క్రిప్షన్ ధరలు పెరగనున్ననట్లు పేర్కొంది. వార్షిక సబ్స్క్రిప్షన్తో పాటు ఇతర ప్లాన్ ధరలను కూడా సవరించనుంది. పెంపునకు...
సూర్య 'జై భీమ్' సినిమా రికార్డు సృష్టించింది. అమెజాన్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...