బీజేపీ టార్గెట్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన చూస్తే బీజేపీ కడుపు మండుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ దాఖలు...
అదానీ(Adani), అంబానీ(Ambani)లపై తాను చేస్తున్న వ్యాఖ్యలను కొందరు తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తునస్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తానని వివరించారు. కానీ...
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో ఘనతను సాధించారు. అదాని గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న గౌతం అదానీ ఆసియాలోనే అపరకుబేరుడిగా అవతరించినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించించి....
ప్రముఖ టెలికాం సంస్థ అధినేత, ఆర్థిక కుభేరుడు ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకునే ఆలోనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.... ఇప్పటికే టెలికాం రంగంలో జియో సిమ్ దూసుకువెళ్తున్న సంగతి తెలిసిందే......
ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద అమాంతం పెరుగుతోంది, అలాగే అపరకుబేరుల జాబితాలో కూడా ముందుకు సాగుతున్నారు ముఖేష్ అంబానీ, జియోతో మొత్తం దిశ మారింది అంటున్నారు అనలిస్టులు.
తాజాగా సంపద మళ్లీ భారీగా...
అనిల్ అంబానీ... ధీరూబాయ్ అంబానీ రెండవ కుమారుడు, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలో ఆయన కూడా ఒకరు, అయితే ఆయన బాడీ ఫిట్ నెస్ కు ఎంతో ప్రయారిటీ ఇస్తారు, ఉదయం ఐదు గంటలకు...
మన దేశంలో రిచెస్ట్ పర్సెన్, ప్రపంచ ధనవంతుల్లో టాప్ టెన్ లో ఒకరు, దేశీయ కార్పొరేట్ దిగ్గజంగా పేరు గాంచారు... అంబానీ వారసుడు ముఖేష్ అంబానీ, అయితే ఆయన మన దేశంలో అత్యంత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...