హయత్నగర్(Hayath Nagar)లో 108 వాహనం దొంగలించబడిన విషయం హల్చల్ రేపింది. అసలు అంబులెన్స్(Ambulance) దొంగలించడం ఏంటని స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆలోచనలో పడిపోయారు. ఇంతలో ఆ దొంగ సమాచారం అందడంతో పోలీసులు...
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మానవత్వం చాటుకున్నారు. తన జన్మదిన కానుకగా దుబ్బాక నియోజకవర్గానికి ఆధునిక వసతులతో కూడిన ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...