అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు రెండు రోజులు వచ్చారు వెళ్లారు ...అన్నీ సవ్యంగా జరిగాయి.. ఇరు దేశాలు ఫుల్ హ్యపీగా ఉన్నాయి, నమస్తే ట్రంప్ కార్యక్రమం కూడా బాగా జరిగింది, ప్రజలు...
భారత పర్యటనలో ఉన్న ట్రంప్ మన దేశ ప్రధాని నరేంద్రమోదీతో పలు వాణిజ్య డీల్స్ చేసుకున్నారు.. ఈపర్యటన ఎప్పటికీ మర్చిపోలేనిది అని తెలిపారు ట్రంప్.. నిన్న అంతా సందర్శనలు చేసిన ట్రంప్ నేడు...
ఇరాన్ తోకజాడిస్తే కత్తిరిస్తాం అంటోంది అమెరికా.. మాపై దాడి చేయాలి అని భావిస్తే మరింత రెచ్చిపోతాం అనేలా కామెంట్లు చేస్తున్నారు ట్రంప్. గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.....
అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.. మీరు రెచ్చిపోయి మాపై పౌరులపై కార్యాలయాలపై మళ్లీ దాడులకు తెగబడితే ఇరాన్పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు...
ఇరాన్ అమెరికా మధ్య వివాదం మరింత రాజుకుంది.. యుద్దసన్నాహాలకు రెండు దేశాలు సిద్దం అవుతున్నాయి, ఇరాన్ ఆర్మీకమాండర్ సులేమాని చంపడం పై అమెరికా విషయంలో ఇక సహించేది లేదు అని ఇరాన్ తెలియచేస్తోంది,...
అయితే పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక...వందేళ్ల జీవితానికి పునాది...ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా వారికి వారే సర్దుకుపోవాలి ఈ జీవితంలో.. కాని పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ప్రేమ పెళ్లి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...