ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు ఏపీలోని నెల్లూరు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు....
తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత...
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే...