ఏపీలో శాసనమండలి రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు కేంద్రంతో చర్చించకుండా ఎలా ముందుకు వెళ్లారు అనేది ఏపీలో అందరి ఆలోచన.. అయితే తెలుగుదేశం పార్టీకి ఇదే ఆలోచన. అసలు కేంద్రం...
పవన్ కల్యాణ్ ఈ మధ్య బీజేపీ గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా ఆయన బీజేపీ చెంత నడుస్తారు అనేలా అనుమానాలు వస్తున్నాయి.. అయితే జనసేన నేతలు కూడా ఇదే డైలమాలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే... ఈ భేటీలో జగన్ ముందుగా అమిత్ షాకు...
రజని కాంత్ ను ఆకర్షించేందుకు బీజీపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇఛ్చినట్టు తెలుసుతోంది బీజేపీలో చేరితే తమిళనాడు పార్టీ పగ్గాలు అప్పగించడమే కాకుండా ముఖమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పినట్లు వార్తలు...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. సభ్యుల ప్రతిఘటనల మధ్య బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు. కశ్మీర్కు సంబంధించిన ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు...
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇవాళ పార్లమెంటులో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. పార్లమెంటులో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తనను ఏపీకి డిప్యుటేషన్ పై పంపాలంటూ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...