భార్య భర్తల మధ్య గొడవలు సహజం... ఉదయం గొడవపడి సాయంత్రంలోపు మాట్లాడుకుంటారు... మరికొంత మంది పెద్దల సమక్షంలో ఒక్కటి అవుతారు... ఇక మరికొందరు ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించాలనే క్రమంలో అఘాయిత్యానికి పాల్పడుతుంటారు..
ప్రకాశం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...