ఏపీలో అమ్మఒడి పథకం మొత్తానికి ప్రారంభం అయింది.. పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు.. ఈ పథకం కింద 42, లక్షల మంది తల్లులకు, 81, లక్షల పిల్లలకు...
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..
వచ్చే విద్యాసంవత్సరం ఒకటి నుంచి ఆరోతరగతి వరకు...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...