జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ రేప్ కేసు(Amnesia Pub Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారున్ని మేజర్గా జూనియర్ కోర్టు ప్రకటించింది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...