ఓపక్క చైనాతో వివాదం ఘర్షణ జరుగుతోంది, మరో పక్క పాక్ కూడా రెచ్చిపోతోంది, ఈ సమయంలో ప్రతీ అంశం చర్చకు వస్తోంది, సరిహద్దుల్లో కూడా గట్టి భద్రత అమలు చేస్తున్నారు, తాజాగా భారత...
ఈ లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, అయితే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు.. అయితే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది, ఈ సమయంలో సడలింపుల్లో భాగంగా...
దేశంలో మధ్యం షాపులు తెరచుకోవడంతో ఈ లాక్ డౌన్ వేళ మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం కోసం బారులు తీరుతున్నారు... ఇక మద్యం రేటు కూడా భారీగా పెంచినా క్యూ మాత్రం అలాగే...
చిన్నపిల్లలు ఏది పట్టుకున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి... లేకపోతే వారు తెలియక వాటిని నోట్లో పెట్టేసుకుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి వారి నోటిలోకి వెళతాయి.. తర్వాత సర్జరీలు జరిగే ప్రమాదం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...