Tag:Anakapalle

సినర్జీ మృతులకూ పరిహారం.. ప్రకటించిన అనిత

పరవాడ ఫార్మా సిటీలోని సినర్జీ సంస్థ ప్రమాద మృతుల సంఖ్య మూగ్గుకురికి చేరింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) వెల్లడించారు. మృతుల...

సినర్జీ ప్రమాదం.. మరొకరు మృతి

అనకాపల్లి(Anakapalle) జిల్లా పరవాడలోని పారిశ్రామిక ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇప్పటికే ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కాగా ఈరోజు క్షతగాత్రుల్లో ఒకరైన కెమిస్ట్ సూర్యనారాయణ కూడా...

యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం.. పరవాడ ప్రమాదంపై అనిత

పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీ ఫార్మా ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారికి మెరుగైన...

పరవాడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు....

బాధితులకు పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే

అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పరిహారంగా రూ.కోటి అందిస్తామని సీఎం...

మళ్ళీ పేలిన ఫార్మా.. నలుగురికి సీరియస్

అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాద ఘటన షాక్ నుంచి తేరుకోకముందే అనకాపల్లి(Anakapalle) ఫార్మా సిటీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్...

Budi Mutyala Naidu | అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం

గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ...

Dadi Veerabhadra Rao | వైసీపీకి బిగ్‌ షాక్.. దాడి వీరభద్రరావు రాజీనామా..

ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao), ఆయన కుమారుడు దాడి రత్నాకర్(Dadi Ratnakar) రాజీనామా చేశారు. ఈ మేరకు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...