Tag:andhra pradesh

Rain Alert | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు

Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది....

ప్రజలకు చల్లటి కబురు.. రెండు రోజ్లులో రుతుపవనాలు రాక

ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(Monsoons) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. రుతుపవనాల రాకకు...

తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. రైలు ప్రమాదంపై పవన్ కల్యాణ్

ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. ఈ ఘటనలో 278 మంది అమాయక ప్రయాణికులు చనిపోవడం...

బయటకు రావొద్దు.. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు(Rain Alert) పడే అవకాశం ఉందని...

వెదర్ అలర్ట్: ఏపీలో ఈ జిల్లాల్లో చెట్ల కింద ఉండకండని హెచ్చరిక

Heavy Rains |నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి,...

లైక్ చేసింది.. పాపం రూ.19లక్షలు పోగొట్టుకుంది

Vijayawada |రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగంతో ఈజీగా డబ్బులు...

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్-1 మెయిన్స్‌(AP Group 1 Mains) పరీక్ష తేదీలు వెల్లడించింది. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. గతంలో ఇచ్చిన...

ఒక్కసారిగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

వేసవి సెలవులు కావడంతో తిరుమలకు(Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు 20గంటలకు పైగా సమయం పట్టింది. అయితే ఇవాళ ఒక్కసారిగా భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. మొన్నటివరకు అన్ని కంపార్ట్...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...