IMD | భారీ వదరలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఈ వరదలతోనే ప్రజలు అల్లాడుతుంటే ఇంతలో కేంద్ర వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వరదల కష్టాలు ఇంకా...
అమరావతి నిర్మాణాన్ని ఆంద్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా అమరావతి(Amaravati)ని ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ క్యాపిటల్...
ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక సర్వీస్ ఓటర్ల సంఖ్య 65,707గా ఉంది అని తెలిపారు....
Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు.. 25 ఎంపీ స్థానాల కోసం 503 నామినేషన్లకు ఈసీ ఆమోదం...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏపీలో 175 అసెంబ్లీ...
Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది....
ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(Monsoons) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. రుతుపవనాల రాకకు...
ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. ఈ ఘటనలో 278 మంది అమాయక ప్రయాణికులు చనిపోవడం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...