చిన జీయర్ స్వామిపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్కను అవమానించేలా దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, అయినా ఈ ఘటనపై సీఎం స్పందించకపోవడం బాధాకరం...
ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. రాత్రంతా నిద్రలేని వారు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. నీరసం, బీపీ పెరగడం, కోపం, చిరాకు రావడం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుత జీవన...
బెంగాల్ లో ఓ వ్యక్తి దారుణం చేశాడు, మద్యం మత్తులో పూటుగా తాగేసి ఇష్టం వచ్చినట్లు బయట ప్రవర్తించాడు... చివరకు ఇంటికి వచ్చి భార్య పై కూడా తన ప్రతాపం చూపించాడు, ఇష్టం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...