వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు....ఇటీవలే తాను ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆనం జగన్ కు వివరించారు... ఆయన మాటలను...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలువనున్నారు... ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్ మోహన్ రెడ్డి సీరియన్ అయ్యారు... దీనిపై వివరణ...
ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయం అక్కర్లేని కుటుంబం ఆనం కుటుంబం.... దశాబ్దాల కాలం నాటినుంచి రాజకీయాల్లో రాణించారు ఆనం బ్రదర్స్.... వైఎస్ కు ఆనం బ్రదర్స్ కు సన్నిహిత సంబంధం ఉంది... కాంగ్రెస్ హయాంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...