ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్యక్షతన సమావేశమై పలుకీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది... కరోనా నిభందనలు నేపధ్యంలో సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా సమావేశాన్ని...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...