ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది... రాఘురామ కృష్ణం రాజు ఇటీవలే తన గురించి అసత్య ఆరోపణలు చేశారని మంత్రి రంగనాధరాజు మండిపడ్డారు.... ఈమేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు...
తాజాగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...