వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా కంచుకోట తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీనే మెజార్టీ స్థానాలను గెలుచుకుంది... అలాంటి కంచుకోటలో ప్రస్తుతం వర్గ విభేదాలు తారా...
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీసోడ్ ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది... ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే...
అంతేకాదు ఇక నుంచి...
తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ జగన్ పై నిత్యం ఆరోపణలు విమర్శలు చేసే ఛానల్ గా ఏబీఎన్ పై వైసీపీ విమర్శలు చేస్తుంది. బాబు ఛానల్ అని తూర్పారపెడతారు వైసీపీ నేతలు,...
ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో అమలు చేస్తామని కొత్తగా జగన్ ప్రకటన చేయడంతో, ఇటు తెలుగుదేశం జనసేన పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు చేస్తున్నాయి.. తెలుగు చంపేయడానికి ఇది ప్రయత్నం అని మతం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు... తాను రెండు రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటానని అన్నారు... వైసీపీ నాయకులు ఎన్ని ఆటంకాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...