ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్...
కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై ఆ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవొద్దని తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని...
కాంగ్రెస్ పార్టీలో షర్మిల(YS Sharmila) చేరడంపై వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరితే వైసీపీకి వచ్చే నష్టమేమి లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani). ఆమె కాంగ్రెస్...
రాజకీయాలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేయకున్నారు... గతంలో ఆయన రాజకీయం అరంగేట్రం చేసి మడకసిర కళ్యాణ దుర్గంలో పలుసార్లు పోటీ గెలుపొందారు.....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.... ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించే అవకాశాలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... మహాత్మాజ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పలు వ్యాఖ్యలు చేశారు...
కాంగ్రెస్ పార్టీకి...
కడప జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు మరో కీలక నేత చేరనున్నారు అని తెలుస్తోంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన వైయస్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...